తిరుమల - తెప్పోత్సవాలు
- ప్రతి ఏటా శ్రీ స్వామి పుష్కరిణిలో ఫాల్గుణి పౌర్ణమి నాటికీ పూర్తి అగునట్లుగా ఐదు రోజు రోజుల పాటు తెప్పోత్సవాలు జరుగుతాయి
- 1468 వ సంవత్సరం నాటికే తెప్పోత్సవాలు జరిగినట్లు తెలుస్తుంది. కాలాంతరంలో నిలిచిపోయిన తెప్పోత్సవాలు మళ్ళీ 1921 నుండి జరుగుతున్నాయి
- ఐదు రోజులలో మొదటి రోజు అనగా ఫాల్గుణ శుద్ధ ఏకాదశి రోజు శ్రీ సీతారామ లక్ష్మణులు వారి తెప్ప పై దర్శనమిస్తారు.
- రెండవరోజు అనగా ద్వాదశి రోజు రుక్మిణి శ్రీకృష్ణులు తెప్పలపై విహరిస్తారు.
- త్రయోదశి నుండి పౌర్ణమి వరకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి వారు భక్తులను కరుణిస్తారు.
0 Comments