Ad Code

Responsive Advertisement

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతాన్ని ఎవరు రచించారు ?

  • శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతాన్ని రచించింది శ్రీప్రతివాది భయంకర అణ్ణన్ ఆచార్యుల వారు.
  • వీరు 1361 నుండి 1454 వరకు జీవించి అనేక కృతులు రచించారు.
  • సంగీత కార్యక్రమాలు కూడా నిర్వహించేవారు. 
  • ఈయన మలయాళ మహామునుల శిష్యులలలో ముఖ్యమైనవారు.


Post a Comment

0 Comments