మహారాష్ట్ర, పూణే దగ్గరలో జెలూరిలో ఉండే ఖండోబా ఆలయంలో జరిగే మార్తాండ్ భైరవ్ ఉత్సవం ప్రసిద్ధమైనది.
ఖండోబా అనగా శివుని అవతారం. ఇక్కడ స్వామివారిని మల్హారి మార్తాండ్ అని, మార్తాండ్ భైరవ్ అని, ఖండేర్య అని పేరులతో పిలుస్తారు.
ఇక్కడ మరాఠి క్యాలెండర్లో వచ్చే మార్గశిర మాసం మొదటి రోజు నుండి షష్ఠి వరకు అనగా ఆరు రోజులు ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఆరు రోజులు స్వామివారికి విశేషమైన పూజలు చేస్తారు. ముస్లింలు కూడా స్వామివారిని కొలుస్తారు.
2019 లో నవంబర్ 27 నుండి డిసెంబర్ 02 ఉత్సవాలు వరకు జరుగుతాయి.
0 Comments