Ad Code

Responsive Advertisement

తిరుమలలో సీనియర్ సిటిజన్స్ దర్శనం వివరాలు.



తిరుమల తిరుపతి దేవస్థానం సీనియర్ సిటిజన్స్ కు ప్రత్యేక దర్శనం కల్పిస్తుంది.

  • ఈ ప్రత్యేక దర్శనం పొందాలంటే వయస్సు 65  సంవత్సరాలు నిండి  ఉండాలి
  • ఏదైనా ప్రూఫ్ ఒక్కటి వెంట తీసుకువెళ్లాలి , ఆధార్ కార్డు, పాన్ కార్డు...
  • ప్రతి రోజు ఉదయం 10 గంటలకు  మధ్యాహ్నం 3 గంటలకు దర్శనంకి అనుమతిస్తారు
  • పండుగలు, మరియు ముఖ్యమైన రోజులలో  ఈ దర్శనం ఉండదు.
  • ఎటువంటి రుసుము అవసరం లేదు. దర్శనం పూర్తిగా ఉచితం.
  • తిరుమలలోని "సుపథం" దగ్గర నుండి దర్శనానికి అనుమతిస్తారు.
  • దర్శనం సమయం సుమారు 30 నిమిషాల నుండి గంట వరకు పడుతుంది.
  • దర్శనంకి వెళ్లే వారితో పాటు ఒక్కరిని అనుమతిస్తారు.
  • బుధ, శుక్రవారాలలో ఈ దర్శనం మధ్యాహ్నం  మాత్రమే  ఉంటుంది

Post a Comment

0 Comments