పల్నాటి ప్రజల ఆరాధ్య దైవం శ్రీ మత్స్యరూప వెంకటేశ్వర స్వామి తిరునాళ్ల ఉత్సవాలు మార్చి 20 నుండి ప్రారంభం కానున్నాయి.
ఏటా మహాశివరాత్రి పర్వదినం వారం తరువాత వచ్చే శనివారం నుండి ఉత్సవాలను జరపడం ఆనవాయితీ.
వివరాలు
మార్చి 20 - మొదటి వారం
మార్చి 27 - రెండో వారం
ఏప్రిల్ 03 - మూడో వారం
ఏప్రిల్ 10 - నాలుగో వారం
ఏప్రిల్ 13 - ఐదవ వారం , ఉగాది
0 Comments