Ad Code

Responsive Advertisement

గోమాత ప్రాముఖ్యత



గోవుకు ప్రదక్షిణం చేస్తే సాక్షాత్తు పరదేవతకు మరియు 33 కోట్ల దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే. పచ్చగడ్డి తినిపిస్తే పరదేవతకు నైవేద్యం పెట్టినట్లే. పూజ చేస్తే పరదేవతకు పూజ చేసినట్లే. గర్భగుడిలో దేవునివిగ్రహాన్ని తాకి, మన చేతులతో అలంకరణ చేయడానికి అనుమతించరు. కానీ మనం గోవుకు అలంకరణ చేస్తే పరదేవతకు స్వయంగా అలంకరణ చేసినట్లే.

గోవులకు సేవచేయడం వల్ల ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయి. మంచి సంతానం కలుగుతుంది, సులభంగా దైవానుగ్రహం లభిస్తుంది, అష్టఐశ్వర్యాలు కలుగుతాయి, ఎల్లపుడు శుభమే జరుగుతుంది .


Post a Comment

0 Comments